Ticker

6/recent/ticker-posts

ఏకగ్రీవంగా గుంటూరు ఏపీ ఎన్జీవో కార్యవర్గం ఎంపిక


ఏపీ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( ఏపీఎన్జీవో ) నగర కార్యవర్గాన్ని శనివారం గుంటూరులోని ఏపీ ఎన్జీవో కార్యా లయంలో ఎన్నుకున్నారు . నగర అధ్యక్షుడిగా వైద్య ఆరోగ్య శాఖకు ఎస్.పి.ఎస్.సూరి ఎన్నికయ్యారు . సహ అధ్యక్షుడిగా సీహెచ్.వీరబ్రహ్మేశ్వేశ్వరరావు ( ఎన్సీసీ ) , ఉపాధ్యక్షుడుగా బి.సునిల్ కుమార్ ( ఆర్ అండ్ ) , ఎం.విజయలక్ష్మి ( ఏపీజీఎల్ఐ ) , పి.ర విబాబు ( జిల్లా ఆడిట్ ఆఫీస్ ) , కె . చిన్నారావు ( కాలేజ్ ఎడ్యుకేషన్ ) ఎన్నికయ్యారు . కార్యదర్శిగా చింతల కళ్యాణ్కుమార్ ( వాణిజ్యపన్నుల శాఖ ) , కార్యనిర్వాహక కార్యదర్శిగా జి.వి.కోటేశ్వరరావు ( గుంటూరు మెడికల్ కాలేజీ ) , సంయుక్త కార్యద ర్శిగా మైలపల్లి శ్రీనివాసరావు ( జలవనరుల శాఖ ) , వై.నాగరాజు ( గర్నమెంట్ మ్యూజికల్ అండ్ డ్యాన్స్ స్కూల్ ) , సీహెచ్ . లింగారెడ్డి ( రిజిస్ట్రేషన్ శాఖ ) , 3.ప్రసాద్ ( వార్డు సచివాలయం ) , మహిళా సం యుక్త కార్యదర్శిగా వెల్లంపల్లి పద్మజ ( గుంటూరు జీజీహెచ్ ) , కోశాధికారిగా కె . విజయబాబు ( పబ్లిక్ హెల్త్ ) ఎంపికయ్యారు . ఈసీ మెంబర్లుగా ఎం శ్రీనివాసరావు ( జిల్లా వ్యవసాయ శాఖ ) , పి . గాబ్రి యేల్ ( గుంటూరు జీజీహెచ్ ) , ఎస్.కె. అబ్దుల్లా ( ఫ్యాక్టరీ డిపార్టుమెంట్ ) , కె . బుజ్జిబాబు ( అటవీశాఖ ఎన్నికయ్యారు . నగర శాఖలో 14 పోస్టులకు గాను సింగిల్ నామినేషన్ దాఖలైందని ఎన్నికల అధికారి , ఏపి ఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు పి.వి.ఎస్.నాగేశ్వరరావు తెలిపారు . ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలవడా తో అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవమైందని చెప్పారు నూతనంగా ఎన్నికైన నగర కార్యవర్గాన్ని ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి ఎస్ .సతీష్ కుమార్ అభినందించారు .



Post a Comment

0 Comments